వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుకొండ మండలం కాపవరంలో భార్య కాపురానికి రావడం లేదన్న ఆగ్రహంతో అల్లుడు రామకృష్ణ తన అత్త వరలక్ష్మిపై సోమవారం కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల పక్కకు తిప్పడంతో వరలక్ష్మి చెంపపై కత్తి గాయమైంది.
ఆమెను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కోరుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

