వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లాలో నకిలీ డీఏపీ ఎరువుల విక్రయాలు వెలుగులోకి వస్తున్నాయి. వారం రోజుల్లో నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అధికారులు వందలాది నకిలీ ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.
కొరతను ఆసరాగా చేసుకుని ముఠాలు రైతులకు నకిలీ ఎరువులు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లైసెన్స్డ్ డీలర్ల వద్దే ఎరువులు కొనుగోలు చేసి రసీదులు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

