వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరంలో గుండెపోటుతో మృతి చెందిన శరణ అరుణ (55) నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. యువర్స్ ఫౌండేషన్ సభ్యులు కుటుంబ సభ్యులతో మాట్లాడటంతో వారు నేత్రదానానికి ముందుకొచ్చారు.
కంటి వైద్యులు డాక్టర్ నరసింహులు, రాఘవేంద్ర నేత్రాలను సేకరించారు. ఆమె నేత్రాలు మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపాయని వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

