Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు

Follow Udayam on Google
Harika Sep 01, 2026 10:03 AM ఆసిఫాబాద్General
చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు - Udayam
కొత్త చేయూత పింఛన్ల దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 వరకు పొడిగించిందని తిర్యాని ఎంపీడీవో నాగేశ్‌ తెలిపారు. కుల, ఆదాయం, సదరం సర్టిఫికెట్లు లేక ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. అర్హులైన లబ్ధిదారులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అవసరమైన పత్రాలను సమర్పించి పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...