వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో గ్యాస్ సిలిండర్ లీకై భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో రుకుంబాయి అనే మహిళకు 70 శాతం కాలిన గాయాలు కాగా, ఆమెను రక్షించే క్రమంలో కుమారుడు రాజేష్కు గాయాలయ్యాయి.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

