వార్తలకు తిరిగి వెళ్లండి

స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీ మారితే విలువలు పోతాయని మాజీ మంత్రి , MLC బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అన్నారు.
శుక్రవారం రాజాం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన వైసీపీ విసృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో 10 వేల వైసీపీ ఐడీ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. పార్టీ నుంచి ఏ నాయకుడు వెళ్లినా పార్టీకి ఎటువంటి నష్టం వాటిల్లదన్నారు.
Comments
Loading comments...

