వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధునిక ప్రపంచంలోని మార్పులకు అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను పెంచుకోవాలని మహీంద్రా వర్సిటీ ఛాన్సలర్ ఆనంద్ మహీంద్రా సూచించారు. స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఏఐ, సామాజిక మాధ్యమాలు ప్రపంచాన్ని మారుస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో 1309 మంది విద్యార్థులకు డిగ్రీలు అందించారు.
Comments
Loading comments...
