Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీఎంలకు నెట్‌ ఉండదు: సీఈసీ

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 9:42 PM జాతీయంవాణిజ్యం
ఈవీఎంలకు నెట్‌ ఉండదు: సీఈసీ - Udayam
ఈవీఎంలకు వైఫై, బ్లూటూత్‌, ఇంటర్నెట్‌ అనుసంధానం ఉండదని సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఇతర వైర్‌లెస్‌ సాంకేతికతలతో అనుసంధానం కావు కాబట్టి హ్యాకింగ్‌, ట్యాంపరింగ్‌ అసాధ్యమన్నారు. సామాజిక మాధ్యమాల్లోని సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దని విద్యార్థులకు సూచించారు. సమాచారాన్ని పంచుకునే ముందు దాని మూలం, ప్రామాణికతను తనిఖీ చేయాలని కోరారు.

Comments

G
Loading comments...