Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లలితా జువెలరీ షేర్లు 32% ప్రీమియంతో లిస్టింగ్‌

Follow Udayam on Google
Udayam Desk Aug 24, 2026 1:58 PM జాతీయంవాణిజ్యం
లలితా జువెలరీ షేర్లు 32% ప్రీమియంతో లిస్టింగ్‌ - Udayam
లలితా జువెలరీ మార్ట్‌ షేర్లు స్టాక్‌ మార్కెట్‌లో 32% ప్రీమియంతో లిస్టయ్యాయి. రూ.201 ఇష్యూ ధరతో పోలిస్తే బీఎస్‌ఈలో రూ.265.30, ఎన్‌ఎస్‌ఈలో రూ.265 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఈ ఐపీఓకు 62.97 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. ఫ్రెష్‌ ఇష్యూ, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా కంపెనీ రూ.1,700 కోట్లు సమీకరించింది.

Comments

G
Loading comments...