వార్తలకు తిరిగి వెళ్లండి

హరియాణాలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ పెట్టుబడులతో సుమారు 40 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు గోద్రేజ్ సంస్థ తెలిపింది.
గోద్రేజ్ ప్రాపర్టీస్ రూ.16 వేల కోట్లు, గోద్రేజ్ వెంచర్స్ రూ.3,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. గురుగ్రామ్లో ఆఫీస్ మౌలిక వసతుల అభివృద్ధికి గోద్రేజ్ వెంచర్స్ పెట్టుబడి పెట్టనుంది.
Comments
Loading comments...

