Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభంతో మొదలై నష్టంతో ముగిసిన స్టాక్ మార్కెట్

Follow Udayam on Google
Sai Aug 24, 2026 4:30 PM జాతీయంవాణిజ్యం
లాభంతో మొదలై నష్టంతో ముగిసిన స్టాక్ మార్కెట్ - Udayam
సోమవారం స్టాక్ మార్కెట్లు ప్రారంభ లాభాలను కోల్పోయి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 170 పాయింట్లు, నిఫ్టీ 33 పాయింట్లు పడిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక నేపథ్యంలో మార్కెట్లలో ఒత్తిడి కనిపించింది. రూపాయి డాలర్‌తో 5 పైసలు బలపడి రూ.95.64 వద్ద ప్రారంభమైంది.

Comments

G
Loading comments...