Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అందరూ మెచ్చేలా గణపతి ఉత్సవాలు జరగాలి: మంత్రి

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 11:47 AM చిత్తూరుGeneral
అందరూ మెచ్చేలా గణపతి ఉత్సవాలు జరగాలి: మంత్రి - Udayam
గణపతి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంగా నిర్వహించాలని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ సూచించారు. మట్టితో తయారు చేసిన విగ్రహాలనే వినియోగించాలని, మండపాల వద్ద అశ్లీల పాటలు, నృత్యాలు చేయరాదన్నారు. తిరుపతి వంటి ఆధ్యాత్మిక కేంద్రంలో గణపతి ఉత్సవాలు, నిమజ్జన మహోత్సవాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరూ మెచ్చేలా జరగాలని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...