వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం చేపట్టిన ‘అనే నేను’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజన్ 2047, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు.
దేశం ఎలా ఉండాలి, అభివృద్ధికి ఏం చేయాలనే అంశంపై 30-60 సెకన్ల సెల్ఫీ వీడియో రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని సూచించారు. యువత దేశభక్తితో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనాలని కోరారు.
Comments
Loading comments...

