వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా మల్కాపూర్ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ముందస్తు అనుమతితో శుక్రవారం రాత్రి జిల్లా పోలీసు కార్యాలయానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ వచ్చారు.
అయితే ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. మరోసారి సమయం తీసుకుని ఎస్పీని కలిసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తామని సురేందర్ తెలిపారు.
Comments
Loading comments...

