Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్పీని కలిసిన ఎస్సైలు

Follow Udayam on Google
babu varun Aug 21, 2026 6:43 PM రాజన్న సిరిసిల్లGeneral
ఎస్పీని కలిసిన ఎస్సైలు - Udayam
జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తంగాళ్లపల్లి ఎస్.ఐ అశోక్ , ఇల్లంతకుంటా ఎస్.ఐ ఉపేంద్ర చారి , వేములవాడ రూరల్ ఎస్.ఐ ప్రశాంత్ రెడ్డి , కొనరవుపేట ఎస్.ఐ రామ్మోహన్ ఈరోజు ఆయా పోలీస్ స్టేషన్ల లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే గారిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు అందించి ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...