Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్పీ స్నేహ మెహ్రాని కలిసిన బీజేపీ నాయకుడు మారుతి కిరణ్

Follow Udayam on Google
dasari naveen kumar Aug 01, 2026 5:13 PM వికారాబాద్General
ఎస్పీ స్నేహ మెహ్రాని కలిసిన బీజేపీ నాయకుడు మారుతి కిరణ్ - Udayam
వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPSను బీజేపీ పరిగి అసెంబ్లీ ఇన్‌చార్జ్ మారుతి కిరణ్ బూనేటి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉగ్ర నరసింహ, బాలకృష్ణ రెడ్డి, గేరింటి కేశవులు, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...