వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా నందిగాం పోలీస్ స్టేషన్ను ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు బుధవారం వెల్లడించారు. రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిని పరిశీలించారు.
ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలతో మర్యాదగా, సానుభూతితో వ్యవహరించి చట్టపరమైన పరిష్కారం చూపాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

