వార్తలకు తిరిగి వెళ్లండి

కర్లపాలెం గ్రామానికి చెందిన జయశ్రీ తనకు తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు.
తన పెదనాన్న కుమారులు దీపక్, దిలీప్ లు ఆస్తి కోసం తనను వేధిస్తున్నారని జయశ్రీ తెలిపారు. ప్రస్తుతం తాను గర్భిణీగా ఉన్నానని వారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

