Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రవల్లిలో భూముల సర్వే.. సోమవారం నుంచి రైతుల వారీగా లెక్కింపు

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 9:17 AM సిద్దిపేటGeneral
ఎర్రవల్లిలో భూముల సర్వే.. సోమవారం నుంచి రైతుల వారీగా లెక్కింపు - Udayam
మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌ పరిసరాల్లోని 325 సర్వే నంబర్‌ ప్రభుత్వ భూమిలో కొనసాగుతున్న సర్వే ఆదివారం సెలవు కావడంతో తాత్కాలికంగా నిలిచింది. సోమవారం నుంచి దళిత రైతుల వారీగా సర్వే ప్రారంభం కానున్న నేపథ్యంలో, సంబంధిత రైతులు తమ భూ పత్రాలతో హాజరు కావాలని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...