Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రవెల్లి శుద్ధికరణ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు

Follow Udayam on Google
sudheer Sep 10, 2026 1:25 PM కరీంనగర్General
దళితులు నడిచిన రహదారిని పసుపు నీళ్లతో కడిగి అంటరానితనం ప్రదర్శించడం అమానుషమని కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్‌మెంట్ జిల్లా చైర్మన్ కొరివి అరుణ్‌కుమార్ అన్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన కరీంనగర్ టౌన్ ఏసీపీని ఆశ్రయించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...