వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను అధికారులు ఖరారు చేశారు.
జిల్లాలో 32 మండలాల పరిధిలో 397 స్థానాలకు 1,320 కేంద్రాలు ఖరారయ్యాయి. గోరంట్లలో 22 స్థానాలకు 69, పెనుకొండలో 8 స్థానాలకు 25 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
Comments
Loading comments...

