వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వం ఎంపీల నియోజకవర్గాల అభివృద్ధికి ఏటా రూ.5 కోట్ల ఎంపీలాడ్స్ నిధులు విడుదల చేస్తోంది. తాజాగా విడుదలైన వివరాల ప్రకారం చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్రావు రెండు తెలుగు రాష్ట్రాల్లో 52 శాతం నిధుల వినియోగంతో టాప్లో నిలిచారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్, కడప జిల్లా ఇన్చార్జి చిట్టిబాబు కొల్లా ఎంపీని దుశ్శాలువతో సన్మానించారు. ఆయనతోపాటు రామభద్ర, షణ్ముగం పాల్గొన్నారు.
Comments
Loading comments...

