వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీడీవో కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీవో వీరభద్రయ్య జాతీయ జెండాను ఎగురవేశారు.
అనంతరం ప్రజా పాలన ప్రాధాన్యతను వివరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొని ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

