Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 19, 2026 2:54 PM విజయనగరంGeneral
ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు - Udayam
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా బుధవారం రణస్థలం మండలం, చిల్లపేట రాజాంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్తానికులను కలిసి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, స్త్రీ శక్తి, తల్లికి వందనం, పెన్షన్ల పెంపు, రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పథకాల గురించి వారకి అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...