Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికలలో విశ్వబ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇవ్వాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 05, 2026 12:07 AM విజయనగరంGeneral
ఎన్నికలలో విశ్వబ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇవ్వాలి - Udayam
త్వరలో జరుగనున్న విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో విశ్వబ్రాహ్మాణులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం MLA అదితి గజపతిరాజుని ఆ సంఘ నాయకులు కలసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ నాలుగు శతాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న వారిని గుర్తించి రాబోయే ఎన్నికల్లో 62 వార్డులలో 2, 3 వ వార్డులు తమకు కేటాయించాలని అధ్యక్షుడు శివప్రసాద్‌ కోరారు.

Comments

G
Loading comments...