వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్గిద్ద మండల ఎనకపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో V2 హెల్ప్ యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ధివ్యా మేడం సహకారం, PRTU మండల అధ్యక్షులు S. రమేష్ చొరవతో కార్యక్రమం జరిగింది.
కృష్ణ ప్రసాద్, నవీన్, రవీందర్, సావిత్రి పాల్గొన్నారు. బ్యాగులు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఫౌండేషన్ సేవలను ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Loading comments...

