Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎనిమిది మంది లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 08, 2026 3:52 PM విజయనగరంGeneral
ఎనిమిది మంది లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ - Udayam
టీడీపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కిమిడి రామ్‌ మల్లిక్‌ నాయుడు మంగళవారం విజయనగరం జిల్లా గుర్ల మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా 8 గ్రామాలకు చెందిన 8 మంది లబ్ధిదారులకు CMRF రూ.9.90 లక్షలను స్వయంగా వారి ఇంటికే తీసుకువెళ్లి అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...