వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికాలో పల్నాడు ఇంజినీర్ మృతి!

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా స్థిరపడిన పల్నాడు జిల్లాకు చెందిన రావిపాటి వెంకట రవితేజ (34) తీవ్ర గుండెపోటుతో కన్నుమూశారు. కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
గృహప్రవేశం కోసం అమెరికా వెళ్లిన తల్లిదండ్రుల ముందే ఆయనకు గుండెనొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. అత్యవసర శస్త్రచికిత్స చేసినప్పటికీ కోలుకోలేక ఆయన మరణించారు. గురువారం అ
Comments
Loading comments...