వార్తలకు తిరిగి వెళ్లండి

ములకలచెరువు మండలం మద్దినాయనపల్లి గ్రామంలోని ఎండపల్లి చెరువుకు హంద్రీనీవా కృష్ణా జలాలు చేరాయి. మంగళవారం రైతులు జలహారతి ఇచ్చి హర్షం వ్యక్తం చేశారు.
చెరువుకు నీరు చేరడంతో సాగు, తాగునీటి కష్టాలు తీరాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రి లోకేశ్, రాంకుమార్ నాయుడు, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

