Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నెస్పీ భూములపై మళ్లీ ఆక్రమణలు

Follow Udayam Digital on Google
హరిక శర్మ Aug 03, 2026 11:12 AM ఖమ్మంతెలంగాణ
ఎన్నెస్పీ భూములపై మళ్లీ ఆక్రమణలు - Udayam Digital
జిల్లాలో నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ వెంట ఉన్న ఎన్నెస్పీ భూముల్లో మట్టి తవ్వకాలు, ఆక్రమణలు కొనసాగుతున్నాయి. అధికారులు హద్దులు నిర్ణయించినా పలుచోట్ల ప్రభుత్వ భూమిని సాగు భూముల్లో కలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ ఘటనలో మట్టి తరలింపుపై పోలీసులు కేసు నమోదు చేసి యంత్రాలను సీజ్‌ చేశారు. ఆక్రమణలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...