వార్తలకు తిరిగి వెళ్లండి

స్థిరమైన ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు ప్రభుత్వం, పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య సమన్వయం ఎంతో అవసరమని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవ్య పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ గ్లోబల్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ సమ్మిట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కార్మికుల హక్కులను పరిరక్షించేలా, పారిశ్రామిక వృద్ధికి అనుకూల వాతావరణం కల్పించేలా కొత్త లేబర్ కోడ్స్ తీసుకొచ్చినట్లు తెలిపారు.
Comments
Loading comments...
