వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం రాఖీ పౌర్ణమి సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కి దేవరకద్ర కాంగ్రెస్ పార్టీ మహిళ ప్రజా ప్రతినిధులు, నాయకురాలు రాఖీలు కట్టారు,
ఈ సందర్భంగా అన్న చెల్లెలు , అక్కదమ్ముళ్ళ యొక్క ఆప్యాయత, అనురాగాలకి చిహ్నమైన రాఖీ పండుగ ను పురస్కరించుకుని మహిళ సోదరీమణులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Loading comments...

