వార్తలకు తిరిగి వెళ్లండి

స్టైపెండ్ పెంపుపై ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం నుంచి అత్యవసర వైద్య సేవలను బహిష్కరిస్తామని ఏపీ జూడా అసోసియేషన్ ప్రకటించింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ఇంటర్న్స్, జూనియర్, సీనియర్ రెసిడెంట్లు, పీజీలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
జూడాలు 30 శాతం పెంపు కోరగా ప్రభుత్వం 3 శాతమే ప్రతిపాదించిందని సంఘం తెలిపింది.
Comments
Loading comments...

