Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నైలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 9:41 PM జాతీయంGeneral
చెన్నైలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ - Udayam
కౌలాలంపూర్ నుంచి జెడ్డా వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానంలో ఇంజిన్ లోపం తలెత్తడంతో పైలట్లు అప్రమత్తమై సోమవారం సాయంత్రం చెన్నై విమానాశ్రయంలో సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న 186 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడగా, సాంకేతిక సమస్యపై అధికారులు పరిశీలన జరుపుతున్నారు.

Comments

G
Loading comments...