వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 12 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎంపీడీవో సత్తయ్య తెలిపారు. ఎంపీడీవోకు 5, తహశీల్దార్కు 4, ఎంపీవోకు 2, విద్యుత్ శాఖకు 1 ఫిర్యాదు అందింది.
ఆయా శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారని ఎంపీడీవో తెలిపారు.
Comments
Loading comments...

