వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం ఫోటోగ్రాఫర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు జెండాను ఎగురవేసి, ఫోటోగ్రాఫర్ల ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు.
లూయిస్ దాగ్యురే చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఫోటోగ్రఫీ కళకు తమ గౌరవాన్ని చాటుకున్నారు. మండల ఫోటో వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.
Comments
Loading comments...

