Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్టుతో కనుమరుగుకానున్న 11 గ్రామాలు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 7:50 AM ప్రకాశం General
వెలిగొండ ప్రాజెక్టుతో కనుమరుగుకానున్న 11 గ్రామాలు - Udayam
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం నేపథ్యంలో మార్కాపురం జిల్లాలోని 11 గ్రామాల ప్రజలు తమ ఇళ్లు, పొలాలను వదిలి పునరావాస ప్రాంతాలకు తరలుతున్నారు. సోమవారం ఈ గ్రామాలు కనుమరుగుకానున్నాయి. 7 వేల మందికిపైగా నిర్వాసితులు పుట్టిన ఊరికి కన్నీటి వీడ్కోలు పలుకుతూ జమ్మనపల్లి, నికరంపల్లి, తిప్పాయిపాలెం, చింతకుంటలోని తాత్కాలిక నివాసాలకు తరలుతున్నారు.

Comments

G
Loading comments...