వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని విద్యుత్ శాఖ ఏఈ బాపిరాజు తెలిపారు. స్థానిక సబ్స్టేషన్ వద్ద అత్యవసర మరమ్మతు పనుల కారణంగా టౌన్ ఫీడర్ పరిధిలో సరఫరాకు అంతరాయం కలగనుంది.
మధ్యాహ్నం 12 గంటల తర్వాత విద్యుత్ సరఫరాను యథావిధిగా పునరుద్ధరిస్తామని ఏఈ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

