Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలంలో కరెంట్ షాక్, తండ్రీకొడుకులు దుర్మరణం.

Follow Udayam on Google
శివ కుమార్ Aug 14, 2026 1:20 PM జయ శంకర్ భూపాలపల్లి తెలంగాణ
పోలంలో కరెంట్ షాక్, తండ్రీకొడుకులు దుర్మరణం. - Udayam
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొండంపేట శివారులో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పొలంలో వైర్ సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కాటారం మండలం మార్వాడిపల్లికి చెందిన బాపు, ఆయన కుమారుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది.

Comments

G
Loading comments...