వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ డిపోకు చెందిన టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సు గురువారం నాగిరెడ్డిపేట మండలం కన్నారెడ్డి గేట్ వద్ద సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సమాచారం అందుకున్న ఆర్టీసీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని బస్సులోని లోపాన్ని సరిచేసేందుకు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

