వార్తలకు తిరిగి వెళ్లండి

పరకాలలో MRPS, MSP నూతన కమిటీలను ఎన్నుకున్నారు. MRPS అధ్యక్షుడిగా బరిగల రాహుల్, అధికార ప్రతినిధిగా పసుల రత్నాకర్, ప్రధాన కార్యదర్శిగా కుమ్మరి తిరుపతి ఎన్నికయ్యారు.
MSP అధ్యక్షుడిగా చిలువేరు నరేష్, అధికార ప్రతినిధిగా భాను, ప్రధాన కార్యదర్శిగా పసుల రమేశ్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో విజయ్, అంకిళ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

