వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు, సిద్ధంపల్లె రైల్వేస్టేషన్ మధ్య లెవల్ క్రాసింగ్ పనులు చేపట్టడంతో వాహనాల రాకపోకలను మళ్లించినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఐదు రోజుల పాటు వాహనదారులు రైల్వే అధికారులు, పోలీసులకు సహకరించాలని కలెక్టర్ సూచించారు.
Comments
Loading comments...

