వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో బలమైన ఎఎల్ నినో వాతావరణ ప్రభావంపై అంచనా వేసి, ముందస్తు నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
అన్నా యూనివర్సిటీ క్లైమేట్ చేంజ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ 7 మంది సభ్యుల కమిటీ 2026-28 మధ్య కాలంలో పనిచేయనుందని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.
Comments
Loading comments...
