Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నీనో ప్రభావంపై ఉమ్మడి వరంగల్ జిల్లాల సమీక్ష

రవళి దేవి Jul 21, 2026 4:03 PM హన్మకొండ about 4 hours ago
ఎల్‌నీనో ప్రభావంపై ఉమ్మడి వరంగల్ జిల్లాల సమీక్ష - Udayam Digital
ఎల్‌నీనో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు హనుమకొండ కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లాల సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రత్యేక అధికారి దేవసేనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు హాజరయ్యారు. తాగునీరు, వ్యవసాయ సంసిద్ధతపై చర్చిస్తూ రైతులకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తుందని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...