Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదంలో ఆరేళ్ల బాలుడి మృతి

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 11:39 AM అల్లూరి General
ప్రమాదంలో ఆరేళ్ల బాలుడి మృతి - Udayam
సీలేరు సమీపంలో ద్విచక్రవాహనం లోయలోకి జారిపడటంతో ఆరేళ్ల బాలుడు శివ మృతి చెందాడు. ధారకొండ ఆలయానికి కుటుంబంతో వెళ్తుండగా ధారాపురం మలుపు వద్ద వాహనం అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో బాలుడి తల్లి సన్యాసమ్మకు తీవ్రగాయాలయ్యాయి. తండ్రి రాజారావు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను చింతపల్లి ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...