Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల సమయపాలనను రీజినల్ మేనేజర్ తనిఖీ

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 18, 2026 10:15 PM విశాఖపట్నంGeneral
ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల సమయపాలనను రీజినల్ మేనేజర్ తనిఖీ - Udayam
గాజువాక నుండి భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు నడుస్తున్న ఏరో ఎక్స్‌ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సుల సమయపాలనను విశాఖపట్నం రీజినల్ మేనేజర్ తనిఖీ చేశారు. ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో మాట్లాడగా, విమానాశ్రయానికి సౌకర్యవంతంగా, వేగంగా చేరుకునేలా ఈ సర్వీసులు అందుబాటులోకి రావడం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేసినట్లు రీజినల్ మేనేజర్ తెలిపారు.

Comments

G
Loading comments...