వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపూరులో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల ఆధ్వర్యంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. రాత్రి యువకులు, చిన్నారులు భక్తిపాటలు, డప్పు వాయిద్యాల నడుమ ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని పూజలు చేశారు.
Comments
Loading comments...

