వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంథ్రోపిక్ ఏఐ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ రాజీనామా చేశారు. ఏఐ సంస్థలు స్వీయ మెరుగుదల చేసే సూపర్ఇంటెలిజెన్స్ కోసం పోటీపడటం మానవాళికి ముప్పుగా మారొచ్చని ఆయన హెచ్చరించారు.
ఆంథ్రోపిక్ అలైన్మెంట్ లీడ్ ఇవాన్ హ్యూబింగర్ కూడా వచ్చే దశాబ్దంలో ఏఐ మానవాళిని అంతం చేసే అవకాశం 10 శాతానికి మించి ఉందని తెలిపారు. ప్రస్తుతం మోడళ్ల ముప్పు తక్కువేనని, భవిష్యత్ సూపర్ఇంటెలిజెన్స్పై ఆందోళన ఉందన్నారు.
Comments
Loading comments...

