వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. తరగతుల వారీగా ఫీజు వివరాలను వెబ్సైట్లో నమోదు చేయాలన్న ఆదేశాలను ఏ ఒక్క యాజమాన్యమూ పాటించలేదు.
నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలన్నింటికీ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై విద్యాశాఖ దృష్టి సారించింది.
Comments
Loading comments...

