వార్తలకు తిరిగి వెళ్లండి
ఇసుక అక్రమాలపై ఈడీ కీలక విచారణ

వైకాపా ప్రభుత్వంలో జరిగిన ఇసుక అక్రమాలు, నిధుల మళ్లింపుపై ఈడీ విచారణను వేగవంతం చేసింది. గనుల శాఖ అధికారులతో పాటు జేపీ పవర్ వెంచర్స్, ప్రతిమ ఇన్ఫ్రా ప్రతినిధులను హైదరాబాద్లో విచారించి ఆధారాలు సేకరించింది.
అనుమతుల్లేని రీచ్లలో తవ్వకాలు, రూ.2,566 కోట్ల దోపిడీపై అనిశా నమోదు చేసిన కేసు ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు చేస్తోంది.
Comments
Loading comments...